తెలంగాణ
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో చోటుచేసుకున్న కుట్రపూరిత సంఘటనల విషయంలో బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపించి, క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శాసనసభలో వెల్లడించారు. శాసనసభ సమావేశాల తొలిరోజు స్పీకర్ గారిని ఉద్దేశించి దుర్భాషలాడిన...
తెలంగాణ
హుజురాబాద్లో అగ్రి మాల్ ప్రారంభం భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్, సెప్టెంబర్ 9: హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హుజురాబాద్ అగ్రి మాల్ను బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్రి మాల్లో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు,...
తెలంగాణ
పాటకు వాటా కావాలి.. చట్టసభలో హక్కు కావాలి” అంటూ పాట రూపకంలో ప్రత్యేక ప్రదర్శన భీమ్ ఇండియా టుడే న్యూస్ భువనగిరి, సెప్టెంబర్ 10:సోమన్న 25 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్ 10, 2026న భువనగిరిలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమన్న కోసం తరలివస్తున్న ప్రతి ఒక్కరి ఆకాంక్షలను పాట, ప్రదర్శన,...
తెలంగాణ
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ ఎస్సీ గారు పర్యటించి గ్రామంలో విద్యుత్ సరఫరా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కరెంట్ సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయనే విషయంపై గ్రామస్తులతో నేరుగా మాజీ సర్పంచ్ చిర్రా కొమురవెల్లి మాజీ సర్పంచ్ చదిరం...
తెలంగాణ
భీమ్ ఇండియా టుడే న్యూస్: ఎల్కతుర్తి పోలీస్ సర్కిల్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీ కొండ్ర శ్రీను గారిని న్యాయవాది గడ్డం విష్ణువర్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ కొండ్ర శ్రీనుకు న్యాయవాది గడ్డం విష్ణువర్ధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్కతుర్తి పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు పోలీసు...
Editorial
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండల ప్రజా, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. తెలంగాణ ప్రజల కష్టాలు, కన్నీళ్లు, ఆకాంక్షలను తన కవిత్వం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు కాళోజీ నారాయణరావు. ప్రజల పక్షాన నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించడం, అణగారిన వర్గాల గొంతుకగా నిలవడం ఆయన...
తెలంగాణ
రైతులకు 3-ఫేజ్ కరెంట్, గ్రామానికి 33KV Alternate లైన్ ఏర్పాటు చేయాలి భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ తెలిపారు దామెర గ్రామానికి ప్రస్తుతం ఉన్న 33KV విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ (Alternate) లైన్...
Editorial
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ భాష, యాసలోని పదును, ప్రత్యేకతను తన రచనల ద్వారా చాటిచెప్పిన ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా జరుపుకునే తెలంగాణ భాషా దినోత్సవం మనందరికీ ఎంతో ప్రత్యేకమైనది. ప్రజల భాషలోనే ప్రజల సమస్యలను, ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబించిన కాళోజీ తన కలాన్ని సామాజిక...
తెలంగాణ
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి: ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు కింసారపు సంధ్య భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ జిల్లా:ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు కింసారపు సంధ్య తీవ్రంగా ఖండించారు. ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన...
తెలంగాణ
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా ఎంపికలకు సర్వం సిద్ధమైంది.సెప్టెంబర్ 9న కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఈ క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ అధ్యక్షుడు,ఎంఈఓ చదువుల సత్యనారాయణ తెలిపారు.కబడ్డీ,వాలీబాల్, ఖో-ఖో క్రీడల్లో అండర్–14,అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు ఎంపికలు నిర్వహించనున్నారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ ఎంపికల్లో...
తెలంగాణ
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై దాడిని ఖండించిన హుజురాబాద్ మహిళలు భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మహిళలు పోషించిన కీలక పాత్రను గుర్తు చేస్తూ హుజురాబాద్లో మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, ఉద్యమంలో ముందుండి పోరాడిన...
ఆంధ్ర ప్రదేశ్
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ శాసనసభ ఎదుట సోమవారం జరిగిన దురదృష్టకమైన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి శాసనసభ స్పీకర్ గారి ఛాంబర్లో శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని పరామర్శించారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన...
తెలంగాణ
భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ పిలుపు ఈ నెల 10న చలో హైదరాబాద్ మహా ధర్నా కార్యక్రమానికి టీజీ ఈ జేఏసీ పిలుపు ఇచ్చిన సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యాలయంలో టా ప్ర హుజురాబాద్ యూనిట్ అధ్యక్షుడు...
తెలంగాణ
దళితులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైలెట్ ప్రాజెక్టును చేపట్టి దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని దళిత బంధు పథకాన్ని ఏర్పాటు చేసి ప్రతి దళిత...
తెలంగాణ
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఖమ్మం స్పీకర్పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం: ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తెలంగాణ శాసనసభ స్పీకర్పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తీవ్రంగా ఖండించారు స్పీకర్ పదవి ఏ ఒక్క పార్టీకి, వ్యక్తికి సంబంధించినది కాదని.. అది...
ఆంధ్ర ప్రదేశ్
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ అసెంబ్లీ గౌరవ శాసనసభ స్పీకర్ గారిపై అత్యంత హేయంగా, అవమానకరంగా, కించపరుస్తూ శాసనమండలి సభ్యుడు మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శాసనసభ చరిత్రలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించారు. ఈ విషయంలో ప్రతిపక్ష నాయకుడు కే చంద్రశేఖర్ రావు సభకు క్షమాపణలు...
తెలంగాణ
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ సబ్ జైలర్... భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్: ఖైదీకి సదుపాయాలు కల్పించేందుకు లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ హుజూరాబాద్ సబ్ జైలర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్ జైలు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్ (46)......
తెలంగాణ
భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ హైదరాబాద్/వరంగల్: తెలంగాణ శాసనసభ సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్పై BRS పార్టీ MLC శ్రీ తాటా మధు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత, అవమానకర వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ సభాపతి గౌరవానికి భంగం కలిగించేలా...
తెలంగాణ
సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు పలు గ్రామాల్లో ఇరిగేషన్ పనుల పరిశీలన – ఎస్టిమేషనల్ సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం, సెప్టెంబర్ 7: ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ పనులను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో...
తెలంగాణ
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి హామీలు అమలు చేయకపోతే రణరంగమే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్ ఆగ్రహం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్కతుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో మండల ఎంపీడీవో కార్యాలయంలో...