తెలుగు భాషపై మమకారం పెంచాలి
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇ. అనురాధ మాట్లాడుతూ, ప్రముఖ భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. మన భావాలను సహజంగా, స్పష్టంగా వ్యక్తపరచడానికి మాతృభాష ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
RELATED ARTICLES


