Friday, August 28, 2026
HomeతెలంగాణMRPS,MSP గ్రామ నూతన గ్రామ కమిటీల ఏర్పాటు 

MRPS,MSP గ్రామ నూతన గ్రామ కమిటీల ఏర్పాటు 

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ కేశవపట్నం మండలం. కరీంనగర్ జిల్లా 

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలమేరకు MRPS,MSP గ్రామ నూతన గ్రామ కమిటీల ఏర్పాటు 

కేశవపట్నం మండల ఇన్చార్జి దేవునూరి రవీందర్ మాదిగ ఆధ్వర్యంలో*మక్త గ్రామంలో MRPS MSP నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో నాయకులు ఆడెపు నర్సయ్య మాదిగ.

గ్రామ సర్పంచ్ నీలవేణి మహేష్ మాదిగ మరియు తదితరులు హాజరైనారు.                                            Mrps మరియు msp కమిటీలను ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగింది. *వారి పూర్తి వివరాలను రేపు ఉదయం వెల్లడించడం జరుగుతుంది*సామాజిక ఉద్యమ నమస్కారాలతో దేవునూరి రవీందర్ మాదిగ MRPS, MSP కేశవపట్నం మండల ఇంచార్జీ*

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.