భీమ్ ఇండియా టుడే న్యూస్ కేశవపట్నం మండలం. కరీంనగర్ జిల్లా
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలమేరకు MRPS,MSP గ్రామ నూతన గ్రామ కమిటీల ఏర్పాటు
కేశవపట్నం మండల ఇన్చార్జి దేవునూరి రవీందర్ మాదిగ ఆధ్వర్యంలో*మక్త గ్రామంలో MRPS MSP నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో నాయకులు ఆడెపు నర్సయ్య మాదిగ.
గ్రామ సర్పంచ్ నీలవేణి మహేష్ మాదిగ మరియు తదితరులు హాజరైనారు. Mrps మరియు msp కమిటీలను ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగింది. *వారి పూర్తి వివరాలను రేపు ఉదయం వెల్లడించడం జరుగుతుంది*సామాజిక ఉద్యమ నమస్కారాలతో దేవునూరి రవీందర్ మాదిగ MRPS, MSP కేశవపట్నం మండల ఇంచార్జీ*