తెలంగాణ ఉద్యమకారులకు హృదయపూర్వక ఆహ్వానం
ప్రియమైన భీమదేవరపల్లి మండల తెలంగాణ ఉద్యమకారులారా,
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, మన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఒక సువర్ణావకాశం లభించింది.
తెలంగాణ జేఏసీ ఉద్యమ సారథి, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు *ప్రొఫెసర్ కోదండరాం గారు* ఈరోజు మన ముల్కనూర్ విచ్చేస్తున్నారు.
తేదీ: ఈరోజు (ఆదివారం)
సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు
వేదిక: ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం
*ముఖ్య గమనిక:*
భీమదేవరపల్లి మండలంలోని తెలంగాణ ఉద్యమకారులందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సమావేశానికి హాజరుకావాలని హృదయపూర్వక మనవి.
ఇట్లు,
తెలంగాణ జేఏసీ* భీమదేవరపల్లి మండల తెలంగాణ ఉద్యమకారులు.
బీమ్ ఇండియా టుడే. న్యూస్ హనుమకొండ

