1000 రోజుల కాంగ్రెస్ పాలనపై హుజూరాబాద్లో బీఆర్ఎస్ భారీ నిరసన
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, రైతులకు రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెంచిన పింఛన్లు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డులు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వంటి హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు. ప్రజలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
RELATED ARTICLES


ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు హుజురాబాద్ వన్నాల శివాజీ, బిఆర్ఎస్ కార్యకర్తలు రాంపూర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,సూరి కొంటి రాజిరెడ్డి ,కసరబోయిన, రాజ్ కుమార్, హరీష్, హేమంత్, కోటి, తదితరులు పాల్గొన్నారు