విమానాశ్ర‌యాల నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని

 భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణలో ఆదిలాబాద్, మామూనూరు (వ‌రంగ‌ల్‌) విమానాశ్ర‌యాల నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్మోహ‌న్ నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు. మామూనురు విమానాశ్ర‌యానికి అవసరమైన భూ సేక‌ర‌ణ‌ను పూర్తి చేసి ఇచ్చామ‌ని తెలిపారు.  ఢిల్లీలోని పౌర విమాన‌యాన శాఖ కార్యాల‌యం రాజీవ్ గాంధీ భ‌వ‌న్‌లో కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు గారితో ముఖ్య‌మంత్రి  స‌మావేశ‌మ‌య్యారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజ‌ర్ టెర్మిన‌ల్‌,...