ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్:- ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం కోసం హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో దివీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను అందించాయి. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియాన్లో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, దివీస్, అరబిందో ఫార్మా కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలిశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం కోసం సీఎస్ఆర్ నిధుల కింద దివీస్ సంస్థ రూ....